హైదరాబాద్ : సుప్రీంకోర్టు సిజె పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత హైదరాబాద్లో తొలి పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణకు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్, రాజ్ భవన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు శ్రీమతి హిమా కోహ్లీ కూడా హాజరయ్యారు.
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...
Read more