covid19 చికిత్స పేరుతో ఫీజులెక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ సర్కారు కొరడా

covid19 చికిత్స పేరుతో ఫీజులెక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ సర్కారు కొరడా దాదాపు 90కి పైగా ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు24గంటల్లోపు వివరణ ఇవ్వాలని...

Read more

హైటెక్‌సిటీలో 100 ప‌డ‌క‌ల కొవిడ్ కేంద్రం ప్రారంభం..

హైద‌రాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలో 100 ప‌డ‌క‌ల కొవిడ్ కేంద్రాన్ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ బుధ‌వారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో...

Read more

రైతు గోస.. బీజేపీ పోరు.. దీక్షకు దిగిన నందకుమార్ యాదవ్..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపుమేరకు, ఈరోజు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు గోస...

Read more

ఉదయం 10 తర్వాత రోడ్డు ఎక్కితే, వాహనం సీజ్ .. డీజీపీ మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయబయాలనే ఉద్దేశ్యంతో రూల్స్ ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానా విధిస్తాము అని తెలంగాణ...

Read more

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు.. కేసీఆర్

ఆరోగ్య శ్రీకి తోడైన ఆయుష్మాన్ భారత్ అందుబాటులోకి మరిన్ని చికిత్సలు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎలాంటి...

Read more

కేసీఆర్ వరంగల్ టూర్.

వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా...

Read more

ఆశా వర్కర్స్‌కు ఆసరా…

సికింద్రాబాద్: సీతాఫల్‌మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో సీతాఫల్‌మండి డివిజన్‌లోని ఆశా వర్కర్స్‌కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA...

Read more

2 కోట్ల CMRF చెక్కులను అందజేసిన పద్మారావు గౌడ్…

సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్‌ఎఫ్...

Read more

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చెయ్యాలి… డీజీపీ

హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ...

Read more

PPE కిట్ లేకుండానే గాంధీ హాస్పిటల్ కి వెళ్లిన కేసీఆర్..

గాంధీ హాస్పిటల్ లో కరొనా పేషెంట్లను కలిసిన కేసీఆర్ పీపీఈ కిట్లు లేకుండానే గంట పాటు గాంధీ హాస్పిటల్ లో కోవిడ్ వార్డుల్లో కలియదిరిగి పేషెంట్లను పరామర్శించిన...

Read more
Page 2 of 8 1238

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more