Featured

Featured posts

తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పుస్తకం

తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పుస్తకం శ్రీ విళంబినామ ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పేరుతో చిన్న పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం...

Read more

ఏంజెలా మెర్కెల్ మరోసారి జర్మన్ ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు

63 ఏళ్ళ ఏంజెలా మెర్కెల్ మరోసారి జర్మన్ ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. దీంతో మెర్కెల్ నాలుగోసారి ఆ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. పార్లమెంటులోని దిగువ సభలో బుధవారం జరిగిన...

Read more

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) కన్నుమూత

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) కన్నుమూత బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్‌ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖమా నాన్న ఈ...

Read more

హైదరా బాద్‌, సైబరాబాద్‌ కమిషరేట్ల పరిధిలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

హైదరా బాద్‌, సైబరాబాద్‌ కమిషరేట్ల పరిధిలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి అందరూ ఊహించినట్టు శాంతి భద్రతల అడిషనల్‌ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్‌ను హైదరాబాద్‌ కమిషనర్‌గా...

Read more

కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఆమోదం- చారిత్రాత్మక తీర్పు

మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది నయంకాని వ్యాధితో మంచాన పడి, శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వచ్చినా... ‘చచ్చినట్లు’ బతికి తీరాల్సిందేనా? ఆ...

Read more

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పేరు ఖరారు

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది. అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్‌టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప...

Read more

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. శనివారం వెల్లడైన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. హస్తం పార్టీ అధికారానికి మాత్రం దూరమైంది....

Read more

పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగినా..ఒదిగి వుండే నైజం… జగధీశ్వర రెడ్డి ది

పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగినా.. ఒదిగి వుండే నైజం.. జగధీశ్వర రెడ్డి ది ఆయనే తెలంగాణ హోంమంత్రి దగ్గర ఓసిడి ఆఫీసర్ గా సాగుతున్న జగదీశ్వర్ రెడ్డి,...

Read more

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన

రూ.4,39,765 కోట్ల పెట్టుబడులు ఏపీ భాగసామ్య సదస్సులో 734 ఒప్పందాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య...

Read more
Page 17 of 22 116171822

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more