శిల్పారామం లో నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో కి మహిళలనుండి మంచి స్పందన వస్తుంది.వివిధ రాష్ట్రాలనుండి వేంకటగిరి, బనారసీ, బెంగాలీ, జాంధానీ, కలంకారీ, బెంగళూరు సిల్క్, పైతాని, టుస్సార్, ...
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్డు అర్త్ లెవెల్, వెట్ మిక్స్ పనులను, మరియు రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ ...
ఈ రోజు మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో మహిళల కోసం ప్రత్యేకంగా స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ...
అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అక్షయ ఫౌండేషన్ లో ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను ప్రారంబినాచారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. ...
గిరిజన పోరు యాత్ర యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఈ రోజు గిరిజన రిజర్వేషన పై పోరు యాత్ర చేస్తూ ఈ సంద్భంగా కెసిఆర్ ...
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణా ...
శిల్పారామం లో ఆల్ ఇండియా సారీ మేళ మంగళవారం తో ముగిసింది. మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత చీరలను కొనుగోలు చేసారు. ఈరోజు సాంస్కృతిక ...
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లోని గోకుల్ ఫ్లాట్స్, చందా నాయక్ తండ,అంబేద్కర్ నగర్,ల లొ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు, వసతుల గురించి ఉపాధ్యాయులను ...
అల్లాపుర్ డివిజన్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అధ్వర్యంలో ఏమ్యేల్యే మాధవరం కృష్ణా రావు చేతులమీదుగా డిసి రవికుమార్, నోడల్ అధికారి ప్రభాకర్, సి ఓ ...
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more