శేరిలింగంపల్లి నియోజికవర్గం,చందానగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ , జవహర్ కాలనీ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more