అంగరంగ వైభవంగా జేపీ నగర్ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది, ఈ పూజలో జన ప్రియ నగర్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డీ, ముఖ్య అతిథిగా పాల్గొని, శ్యామ్ సుందర్ రెడ్డీ మాట్లడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రజలు అందరూ సుక సంతోషంగా ఉండాలని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిఒక్కరూ అమ్మవారి అసిషులు తప్పక తీసుకోవాలని, ప్రజలూ కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు, అందరినీ చల్లగా చూడాలని పూజా కార్య క్రమం నిర్వహించారు ఈ పూజా కార్య క్రమంలో ప్రకాష్, నాగరాజు, ఆదినారాయణ, మురళి,సాయిరాం తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more