పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ లంబాడీస్ ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్

పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ లంబాడీస్ ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్

పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ, ప్రజలకు వార్తలు చేరవేస్తున్న విలేకరులకు భద్రత ఎక్కడ అనిటీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ మరణము మీడియా లోకానికి భయబ్రాంతులకు గురి చేసింది ...

బిజెపి పార్లమెంటు సభ్యునికి బిసి దల్ బుక్లెట్ జ్ఞపికగా

బిజెపి పార్లమెంటు సభ్యునికి బిసి దల్ బుక్లెట్ జ్ఞపికగా

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలో , భారతీయ జనతా పార్టీ బీదర్ పార్లమెంట్ సభ్యులు (MP) శ్రీ భగవత్ ఖుబ ని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు ...

కూకట్‌పల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం

కూకట్‌పల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం

కూకట్పల్లి లొ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవం, నిరాడంబరంగా ప్రారంభమై, అతికొద్ది మంది పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో, మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ...

రంజాన్ శుభాకాంక్షలు తెలియ చేసిన కుమార స్వామి

రంజాన్ శుభాకాంక్షలు తెలియ చేసిన కుమార స్వామి

రంజాన్ పండుగ సంధర్భం గా బి సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు ధూంద్ర కుమార స్వామి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆదివారం జరిగిన విలేకరుల ...

సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు ...

రంగారెడ్డి జిల్లా కి(AITF) అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్

రంగారెడ్డి జిల్లా కి(AITF) అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్

రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ ...

lockdown 4

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు కొన్ని షరతులతో కార్యకలాపాలను కొనసాగించేందుకు కేంద్రం సమ్మతించింది. రెడ్‌ జోన్‌లో కఠినంగా వ్యవహరిస్తూనే... గ్రీన్‌, ఆరెంజ్‌ ...

మూడో ఆర్థిక ప్యాకేజీ- రైతుకు మెరుగైన పంట ధర

మూడో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ...

20 lac crore package

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా ...

Page 145 of 197 1144145146197

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు అవార్డులు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్...

Read more