చిల్కనగర్ లో కొత్త డ్రైన్ల కొరకు నిధులు కేటాయించాలంటున్న గీతా ప్రవీణ్ ముదిరాజ్

చిల్కనగర్ లో కొత్త డ్రైన్ల కొరకు నిధులు కేటాయించాలంటున్న గీతా ప్రవీణ్ ముదిరాజ్

హైదరాబాద్ : జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు ఉప్పల్ ఎమ్మెల్యే ...

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి వినతి పత్రం..

ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో , ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారికి ఉప్పల్ డివిజన్ ...

అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉప్పల్..

అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉప్పల్..

హైదరాబాద్: జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గౌరవనీయులైన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ. బేతి. సుబాష్ రెడ్డి గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ ...

వర్షపు నీటి నాలాల అభివృద్ధిపై, టీఎస్ఐఐసి అధికారులతో ఎమ్మెల్యే పర్యటన

వర్షపు నీటి నాలాల అభివృద్ధిపై, టీఎస్ఐఐసి అధికారులతో ఎమ్మెల్యే పర్యటన

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు ...

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన జయభేరి పార్క్ బ్యాంకు కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద ...

బొడుప్పల్ ఫెక్ GHMC అధికారుల అక్రమ వసూళ్లు..

బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇంటి యజమానులకు బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అక్రమంగా....

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు… కొండంత అండగా నిలిచిన డా.లక్ష్మణ్

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు… కొండంత అండగా నిలిచిన డా.లక్ష్మణ్

రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, డా.లక్ష్మణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గా చూడాలనుకునే మా చిరకాల స్వప్నం

Page 117 of 200 1116117118200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more