• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

బోడుప్పల్లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి – వసునురి సన్నీ..

TP NewsbyTP News
10/06/2021
inBoduppal
0
బోడుప్పల్లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి – వసునురి సన్నీ..

బోడుప్పల్: ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి , జంట కార్పొరేషన్ల ఇంచార్జి వసునూరి సన్నీ గారి అధ్వర్యంలో బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాసాల కుమార్ యాదవ్, గాలయ్య, మహేందర్ యాదవ్, శ్రీకాంత్, TNSF అధ్యక్షులు శ్రావణ మరియు కార్యకర్తలు , బోడుప్పల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఇసొలేషన్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వసునురీ సన్నీ మాట్లాడుతూ..
కరోనా వచ్చి ఇసోలేషన్ కావడానికి ఇంట్లో వేరే రూమ్స్ లేని వాళ్ళు ఈ ఐసోలేషణ్ సెంటర్ ను ఉపయోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. అలాగే బోడుప్పల్ లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి అని, అలాగే కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి అని డిమాండ్ చేశారు.

Tags: boduppalCOVID-19isolation center visitmalkajgiriTNSFvasunuri sunny
TP News

TP News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

by Admin
16/05/2026
0

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...

Read more
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

10/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News