• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home ChilukaNagar

చిల్కనగర్ లో కొత్త డ్రైన్ల కొరకు నిధులు కేటాయించాలంటున్న గీతా ప్రవీణ్ ముదిరాజ్

TP NewsbyTP News
12/06/2021
inChilukaNagar
0
చిల్కనగర్ లో కొత్త డ్రైన్ల కొరకు నిధులు కేటాయించాలంటున్న గీతా ప్రవీణ్ ముదిరాజ్

హైదరాబాద్ : జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గం కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి రుతుపవనాల సంసిద్ధత సమావేశం మరియు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులతో ఉప్పల్ నియోజకవర్గం లోని పెండింగ్లో ఉన్న పనులను చర్చించారు. సమావేశంలో మేయర్ ఉప్పల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ లను వారి డివిజన్లలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రతి డివిజన్లలో సమస్యలు నివారించడానికి రుతుపవనాల సంబంధిత పనులను పూర్తి చేయడానికి డిసెండింగ్ పురోగతి కొరకు సూచనలు అందించారు.

చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ పాత డ్రైనేజీ పైప్లైన్ల ను అదనపు వెడల్పు పైపులతో మార్చమని అభ్యర్థించారు, కాలనీలో కొత్త డ్రైన్ల కొరకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. సమావేశం అనంతరం కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సివరేజ్ లైన్ల కొరకై నిధులు కేటాయించామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్ కోటేశ్వరరావు మైత్రి ఏసీబీ శ్రావని డీ చందనోత్సవం మొదలగు వారు పాల్గొన్నారు

Tags: bannala geetha praveen mudhirajchilkanagar corporaterchilkanagar drainage problemgeetha praveen mudhirajmunicipal mayoruppal mayor
TP News

TP News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

by Admin
11/04/2026
0

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...

Read more
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..సామాజిక విప్లవానికి నాంది

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..
సామాజిక విప్లవానికి నాంది

11/04/2026
ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

10/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News