బొడుప్పల్, బాలాజిహిల్స్ కాలనీలో రోడ్ పనుల పర్యవేక్షణ..

బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ ...

చిల్కానగర్ డివిజన్ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం

చిల్కానగర్ డివిజన్ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం

చిల్కనగర్ : తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, చిల్కానగర్ డివిజన్ సెంట్రింగ్ వర్క్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ యాదగిరి ముదిరాజ్, చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు ...

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్..

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్..

ఢిల్లీ: టీఆర్ఎస్ మాజీ మంత్రి, ఈటల రాజేందర్‌లో బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల ...

కేటీఆర్ సార్.. సోనూసూద్ సార్.. ప్లీజ్ నా బిడ్డలను బ్రతికించండి..

మెహిదీపట్నం : తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మెహిదీపట్నంలో నివసిస్తున్నటువంటి రాజశేఖర్ వరలక్ష్మి  దంపతులకు, మే 15 న లేబర్ పెన్స్ (Labour pains) రావడంతో హాస్పిటల్ ...

భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం..

హైదరాబాద్ : సుప్రీంకోర్టు సిజె పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత హైదరాబాద్‌లో తొలి పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణకు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ...

ఉప్పల్ లో ఆపరేషన్ చబుత్రా అమలు..

ఉప్పల్ : ఈ రోజు ఉప్పల్ పోలి స్టేషన్ పరిధిలో రామంతపూర్ ప్రాంతంలో "ఆపరేషన్ చాబుత్రా" పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏ కారణం ...

బిసి కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీసీ దళ్…

బిసి కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీసీ దళ్…

మాదాపూర్ : ఈ కరోనా కష్ట కాలంలో లక్ డౌన్ వల్ల బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆకలిచావులు సంభవించే ప్రమాదం ఏర్పడిందని ...

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్..

హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ...

Page 116 of 200 1115116117200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more