నిజాంపేట్ హై టెన్షన్ లో… డ్రైనేజ్ టెన్షన్..
GHMC హైదర్ నగర్ హై టెన్షన్ లైన్ రోడ్ ప్రాంతం నుండి, డ్రైనేజ్ లైన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ లైన్ కి అనుసంధానం చేయడం...
GHMC హైదర్ నగర్ హై టెన్షన్ లైన్ రోడ్ ప్రాంతం నుండి, డ్రైనేజ్ లైన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ లైన్ కి అనుసంధానం చేయడం...
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇంటి యజమానులకు బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అక్రమంగా....
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, డా.లక్ష్మణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గా చూడాలనుకునే మా చిరకాల స్వప్నం
FCI గోడౌన్ రోడ్డు, గుల్మొహర్ కాంపౌండ్ వాల్ పక్కన, 62 లక్షల రూపాయల వ్యయంతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన గౌరావ శాసన ...
ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని 7 వ వార్డు చిల్కనగర్ లో కాలనీల్లోఇంటింటి చెత్త సేకరణలో భాగంగా జిహెచ్ఎంసి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ...
దేశంలోని ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనాని ఖతం చెయ్యాలంటే, మోదీ ఉచితంగా ఇస్తునటువంటి వ్యాకిన్స్ ఒక్కటే ఆయుధం అని ఆశాభావం వ్యక్తం చేశారు..
నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు ...
తెలంగాణ : రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ...
హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు ...
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more