ఉప్పల్ : ఈ రోజు ఉప్పల్ పోలి స్టేషన్ పరిధిలో రామంతపూర్ ప్రాంతంలో “ఆపరేషన్ చాబుత్రా” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏ కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చిన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు రావద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more