ఉప్పల్ : ఈ రోజు ఉప్పల్ పోలి స్టేషన్ పరిధిలో రామంతపూర్ ప్రాంతంలో “ఆపరేషన్ చాబుత్రా” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏ కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చిన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు రావద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన నేతలు
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president...
Read more