ఉప్పల్ : ఈ రోజు ఉప్పల్ పోలి స్టేషన్ పరిధిలో రామంతపూర్ ప్రాంతంలో “ఆపరేషన్ చాబుత్రా” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏ కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చిన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు రావద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more