హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్ ,పెద్ది రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్ ,పల్లె నర్సింగ్ రావు ,ఎం.డి. రెహమాన్, నందికంటి శివ, కొంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more