హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్ ,పెద్ది రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్ ,పల్లె నర్సింగ్ రావు ,ఎం.డి. రెహమాన్, నందికంటి శివ, కొంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more