కాలమానిని ఆవిష్కరణ లో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి ,బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్రకుమారస్వామి,తదితరులు
తెలంగాణ రాష్ట్ర, చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి చేతుల మీదుగా తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ....










