చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి వారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు మరియు రంజిత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తనను గెలిపించిన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ, చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more