చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి వారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు మరియు రంజిత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తనను గెలిపించిన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ, చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more