అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో -కేపీహెచ్బీ కాలనీ యాదవ సంఘం -యాదవుల కార్తీక మాస వనభోజన 13 వ మహోత్సవనికి బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారికి ఆహ్వాన పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలోయాదవ సంఘం కేపీహెచ్బీ కాలనీ కమిటీ అభ్యర్థులు, నాగరాజు యాదవ్, వెంకటేశ్వర్ యాదవ్ వెంకటయ్య యాదవ్ రవి శంకర్ యాదవ్, వెంకటయ్య రమణ యాదవ్, గిరి యాదవులు పాల్గొన్నారు
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_386/http://www.tholipalukunews.com/wp-content/uploads/2019/11/IMG-20191119-WA0081-840x386.jpg)