• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ జోన్ లో స్మైల్ టీం (ఆపరేషన్ ముస్ఖాన్)తనిఖీలు మైనర్ బాలలను పనికి వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు

AdminbyAdmin
26/07/2019
inUncategorized
0

జూలై 26, 2019: సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ జోన్ స్మైల్ టీం (ఆపరేషన్ ముస్ఖాన్) సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ఎం.డి. ఉమర్ గారి అధ్వర్యంలో ఈరోజు మాదాపూర్ లోని వివిధ వర్తక వ్యాపార సంస్థల్లో సోదాలు చేసి, మైనర్ బాలలను పనికి వినియోగిస్తున్న ఒక హోటల్ (అభిరుచి టిఫిన్స్) మరియు రెండు బైక్ మెకానిక్ షాపుల (రెడ్డి మోటార్స్ మరియు శ్రీ గగన్ సాయి మోటార్స్) యజమానులపై మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేసారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈసందర్భంగా ఎస్.ఐ. ఎం.డి.ఉమర్ గారు వివిధ షాపుల/సంస్థల యాజమాన్యానికి బాలలను పనికి వినియోగించడం చట్టపరంగా నేరమని అందుకు వారు పోస్కో చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, బాలల హక్కుల చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలలు ఈవయస్సులో ఉండాల్సింది బడిలో కాని పనిలో కాదని షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతే కాకుండా ఎవరైనా బాలలను నిర్భంధంగా పనుల్లో వినియోగిస్తున్నట్టు తెలిస్తే బాధ్యత కలిగిన పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.

Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News