Tag: Telangana

న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్…

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్న ఆయన, ఓ కంపెనీ తనను కోట్లలో మోసం ...

Read more

రోడ్డు ప్రమాదంలో వరంగల్ హెడ్ కానిస్టేబుల్ మృతి…

నకిరేకల్- నార్కేట్ పల్లిమార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఆర్మూడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ సిరాజ్ మరణించారు. ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరావు ఎస్కాట్ గా ...

Read more

అర్థం చేసుకునే అధ్యక్షుడు కేటీఆర్..

లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం. ఇటీవల జరిగిన గ్రేటర్ ...

Read more

కళ్ళముందే కరోనా – జర భద్రం చెపుతున్న బీసీ దల్ అధ్యక్షుడు కుమారస్వామి

మనం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కలే కరోనా మహమ్మారి కాటేయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మనం ...

Read more

జర్నలిస్టులు…జర జాగ్రత్తగా ఉండాలి..

ప్రతిరోజు ప్రజలమధ్య ఉంటూ వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండడంతోపాటు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించుకోవాలి. ఆత్మకూరు ఎం మండలంలోని ప్రింట్ అండ్ ...

Read more

మేడ్చల్ లో మూడు రోజుల టోర్నమెంట్

మేడ్చల్ నియోజకవర్గం:శామీర్ పేట మండలం , తుర్కపల్లి, యాడారం గ్రామాలలో నేటి నుండి మూడు రోజుల పాటు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ కు గురువారం శామీర్ ...

Read more

గ్రామ అభివృద్ధి లో దూసుకుపోతున్న గౌడవల్లి సర్పంచ్ సురేందర్ ముదిరాజ్

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ అన్ని వీధులు మరియు సాకేత్ భూ సత్వ కాలనీలలో గురువారం కరోనా విజృంభించకుండా బ్లీచింగ్ మరియు "హైపో క్లోరైడ్" ...

Read more

కంట్రోల్ లేని కరోనా… అదుపు తప్పుతున్న హైదరాబాద్..

ప్రపంచ వ్యాప్తంగా కరోన కరాళ నృత్యం చేస్తూ కలవరపెడుతోంది. మన పక్క రాష్ట్రం ఆయిన మహారాష్ట్ర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. రోజు వేల సంఖ్యలో ...

Read more

బిసిలకు సీఎం కేసీఆర్ అపన్నహస్తం – హర్షం వ్యక్తం చేసిన బిసి దళ్ అధ్యక్షుడు కుమార స్వామి

తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ...

Read more

తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా ...

Read more
Page 26 of 27 1252627

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more