ప్రతిరోజు ప్రజలమధ్య ఉంటూ వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండడంతోపాటు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించుకోవాలి. ఆత్మకూరు ఎం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ తమ ఆరోగ్య రక్షణ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి నాగేష్ కోరారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more