కరోనా కోసం అవసరమైతే హెలికాప్టర్ వాడండి : కెసిఆర్

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు...

Read more

తెలంగాణలో 1000 కోట్ల కిటెక్స్ (KITEX Group) పెట్టుబడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీకి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తెలంగాణకు ఆహ్వానించింది.

Read more

సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు

57ఏళ్లు నిండిన అందరికి వచ్చే నెల నుండి రూ 2016లు వృద్ధాప్య పింఛన్ నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు బీడీ కార్మికులకు రైతుబీమా లాంటి పథకం ఈ...

Read more

నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త..

నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన. మొదటి సంవత్సరం వారికీ రూ.1,500 నుంచి రూ.5000, రెండో సంవత్సరం వారికీ రూ.1,700 నుంచి రూ.6000 వరకు,...

Read more

మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన వారి మీద చర్యలకు డీజీపీ కి కేసీఆర్ ఆదేశం..

మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు...

Read more

కాంగ్రెస్ టీ పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి..

ఢిల్లీలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి.. అందరి అంచనాలను తిప్పికొట్టిన యంగ్ ఎంపీ. అలిగిన పెద్దలను బుజ్జగించే పనిలో బిజీ బిజీ. తెలంగాణ: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ...

Read more

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ప్రగతి భవన్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రిటాన్ (triton) ఈవీ,...

Read more

తెలంగాణ 9 జిల్లాల్లోనే డిజిటల్ సర్వే..

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు...

Read more

ఈ ఏడు ప్రాంతాల్లో మాత్రం 2 గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు..

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి...

Read more

19 ప్రభుత్వ డయాగ్నోసిస్ సెంటర్లు.. 57 రకాల వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితం.

ప్రగతి భవన్ : రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న...

Read more
Page 6 of 19 156719