శిల్పారామం లో ఆకట్టుకుంటున్న కూచిపూడి నృత్యం

శిల్పారామం లో ఆకట్టుకుంటున్న కూచిపూడి నృత్యం

శిల్పారామం లో ఆల్ ఇండియా సారీ మేళ మంగళవారం తో ముగిసింది. మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత చీరలను కొనుగోలు చేసారు. ఈరోజు సాంస్కృతిక ...

కనీస వసతుల కల్పన కై పోరాడుదాం..భాజపా నేత గజ్జల యోగానంద్..

కనీస వసతుల కల్పన కై పోరాడుదాం..భాజపా నేత గజ్జల యోగానంద్..

శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లోని గోకుల్ ఫ్లాట్స్, చందా నాయక్ తండ,అంబేద్కర్ నగర్,ల లొ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు, వసతుల గురించి ఉపాధ్యాయులను ...

అసర పెన్షన్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..సబిహ గౌసుద్దిన్

అసర పెన్షన్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..సబిహ గౌసుద్దిన్

అల్లాపుర్ డివిజన్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అధ్వర్యంలో ఏమ్యేల్యే మాధవరం కృష్ణా రావు చేతులమీదుగా డిసి రవికుమార్, నోడల్ అధికారి ప్రభాకర్, సి ఓ ...

తాగేందుకు మురికి నీరు స‌ర‌ఫ‌రా.. బెల్టు షాపుల‌తో ఇబ్బందులు..రఘునాథ్ యాదవ్

తాగేందుకు మురికి నీరు స‌ర‌ఫ‌రా.. బెల్టు షాపుల‌తో ఇబ్బందులు..రఘునాథ్ యాదవ్

కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్‌లో వాట‌ర్ బోర్డు స‌ర‌ఫ‌రా చేస్తున్న తాగునీటిలో మురికి నీరు క‌లిసి క‌లుషిత‌మ‌వుతున్న ప‌ట్టించుకోక‌పోవ‌డం.. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేద‌ని శానిటైజేష‌న్ చేయ‌క ...

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్

ఆరంభ టౌన్షిప్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు ...

నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు.

నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు.

నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్న బస్తి వాసులు ...

గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేని విద్యా నగర్ కాలనీ…

గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేని విద్యా నగర్ కాలనీ…

పట్టించుకోని ప్రజాప్రతినిధులు,అధికారులు మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి. చందానగర్ డివిజన్ విద్యా నగర్ కాలనీ లో గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేక ...

ప్రధాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం.. పులిగొల్ల శ్రీలక్ష్మి

ప్రధాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం.. పులిగొల్ల శ్రీలక్ష్మి

ఈ రొజు అల్లాపూర్ డివిజన్ లో ప్రధాన మంత్రి పుట్టిన రోజు సందర్బంగా జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయుష్ బ్లడ్ బ్యాంకు ...

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిేకంగా పోరాడింది కమ్యూనిస్టులు సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిేకంగా పోరాడింది కమ్యూనిస్టులు సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ

శేరిలింగంపల్లి, శనివారం సెప్టెంబర్ 17 కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్ లో సిపిఎం, సిపిఐ నాయకులు ఆమెను కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ...

వడ్డేపల్లి లో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమం.

వడ్డేపల్లి లో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమం.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో జోగిపేట శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ విశ్వకర్మ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులు మండలంలోని వడ్డేపల్లి జిల్లా పరిషత్ ...

Page 35 of 197 1343536197

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...

Read more