mlc narendra reddy ed

ఓటుకు నోటు కేసు…. నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ కార్యాలయంలో ...

budget 2019 piyush

కేంద్రం మధ్యంతర బడ్జెట్‌…అన్ని వర్గాలకు వరాల జల్లు

న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు ...

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా పురస్కారాలు

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా పురస్కారాలు

రవీంద్రభారతి హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా గండబేరుండ స్వర్ణ కంకణ ధారణ మహా పురస్కారం శ్రీ ప్రవీణ్ ...

Talasani-Srinivas-Yadav

ఏపీలోని బీసీలను తాను ఏకం చేస్తాను..ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

ఏపీలోని బీసీలను తాను ఏకం చేస్తానని, దానికి అవసరమైన ఆయుధాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ...

ap ngo

ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవం

ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ...

calender

కాంగ్రెస్ లిడర్ శివరాజ్ పాటిల్ కు తొలి పలుకు పత్రిక క్యాలెండర్

కాంగ్రెస్ లిడర్ శివరాజ్ పాటిల్ కు తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందించిన స్టేట్ కోర్డినేటర్ వీరేందర్ గౌడ్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశివపేట్ రిపోర్టర్ మల్లేశం ...

nirav modi pnb scam

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణానికి కారణమైన ఇద్దరుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు

బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారణమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో సంజీవ్ శరన్, ...

psb

పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులు

ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తెచ్చే చర్యల్లో భాగం గా పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక ...

telangana assembly speaker

తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా ...

Page 156 of 198 1155156157198

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...

Read more