జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చిదురు రమేష్ ఏకైక పుత్రిక చరణ్య వివాహం సుమన్ తో అంగరంగ వైభవంగా ఇంపీరియల్ గార్డెన్స్ లొ జరిగినది . ఈ వివాహానికి ప్రముఖులు మాజీ గవర్నర్ రోశయ్య మరియు డిజిపి మహేందర్ రెడ్డి ,రామ్ గోపాల్ రెడ్డి, దామోదర్ మరియు ఇతరులు హాజరైనారు .
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more