జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చిదురు రమేష్ ఏకైక పుత్రిక చరణ్య వివాహం సుమన్ తో అంగరంగ వైభవంగా ఇంపీరియల్ గార్డెన్స్ లొ జరిగినది . ఈ వివాహానికి ప్రముఖులు మాజీ గవర్నర్ రోశయ్య మరియు డిజిపి మహేందర్ రెడ్డి ,రామ్ గోపాల్ రెడ్డి, దామోదర్ మరియు ఇతరులు హాజరైనారు .
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more