జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చిదురు రమేష్ ఏకైక పుత్రిక చరణ్య వివాహం సుమన్ తో అంగరంగ వైభవంగా ఇంపీరియల్ గార్డెన్స్ లొ జరిగినది . ఈ వివాహానికి ప్రముఖులు మాజీ గవర్నర్ రోశయ్య మరియు డిజిపి మహేందర్ రెడ్డి ,రామ్ గోపాల్ రెడ్డి, దామోదర్ మరియు ఇతరులు హాజరైనారు .
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more