జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చిదురు రమేష్ ఏకైక పుత్రిక చరణ్య వివాహం సుమన్ తో అంగరంగ వైభవంగా ఇంపీరియల్ గార్డెన్స్ లొ జరిగినది . ఈ వివాహానికి ప్రముఖులు మాజీ గవర్నర్ రోశయ్య మరియు డిజిపి మహేందర్ రెడ్డి ,రామ్ గోపాల్ రెడ్డి, దామోదర్ మరియు ఇతరులు హాజరైనారు .
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more