తెలంగాణ 9 జిల్లాల్లోనే డిజిటల్ సర్వే..

తెలంగాణ 9 జిల్లాల్లోనే డిజిటల్ సర్వే..

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు ...

కొత్తగా రేష‌న్ కార్డు అప్లై చేసుకున్న‌ వాళ్ల‌కు గుడ్ న్యూస్..

కొత్తగా రేష‌న్ కార్డు అప్లై చేసుకున్న‌ వాళ్ల‌కు గుడ్ న్యూస్..

తెలంగాణ : రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ...

సీఎం కేసీఆర్ కి నెగిటివ్..

కేసీఆర్ సంచలన నిర్ణయాలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు ...

GHMC నిర్లక్ష్యం వల్ల చెత్తతో నిండిపోయిన చిల్కనగర్..

GHMC నిర్లక్ష్యం వల్ల చెత్తతో నిండిపోయిన చిల్కనగర్..

ఇంటింటి చెత్త సేకరణలో జిహెచ్ఎంసి సిబ్బంది అలసత్వం వల్ల చెత్త నుండి వచ్చే వాసన తట్టుకోలేకపోతున్నాము అని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు..

తెలంగాణ లో లాక్ డౌన్ గురించి కేసీఆర్ క్లారిటీ..

ఈ ఏడు ప్రాంతాల్లో మాత్రం 2 గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు..

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి ...

మల్లాపూర్ భూగర్భ డ్రైనేజ్ పనులు పూర్తి కావాలి- పన్నాల దేవేందర్ రెడ్డి

మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్ లోని భవాని నగర్ ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ పనులను, అధికారులతో స్వయంగా పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ పన్నాల ...

జగద్గిరిగుట్ట CI పి.సైదులుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సైదులు జన్మదినం సందర్భంగా సీనియర్ రిపోర్టర్లు కరీం, డప్పు రామస్వామి, గుర్రం రవి, రిపోర్టర్ శివ కుమార్ బిఎస్ అలాగే సామాజికవేత్త ...

పీర్జాదిగూడ, 5వ డివిజన్ లో, ప్రతీ కాలనిలో సోడియం క్లోరైడ్ పిచికారి..

పీర్జాదిగూడ : ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గల 5వ డివిజన్ లో పదిహేను రోజుల నుండి, ప్రతి కాలనీలో సోడియం క్లోరైడ్ పిచికారి ...

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసనలులు

మేడిపల్లి: మేడిపల్లి మండలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ నగర కార్యదర్శి. రచ్చ కిషన్ అధ్యక్షతన సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఉప్పల్ బస్ ...

పెరిగిన వంట నూనేల మీద కేంద్రం గుడ్ న్యూస్..

పెరిగిన వంట నూనేల మీద కేంద్రం గుడ్ న్యూస్..

ఢిల్లీ : వంట నూనె ధరలతో బేజారెత్తిపోతున్న దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి అని ప్రకటించింది. గత ...

Page 116 of 197 1115116117197

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read more