అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉప్పల్..
హైదరాబాద్: జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గౌరవనీయులైన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ. బేతి. సుబాష్ రెడ్డి గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ ...
హైదరాబాద్: జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గౌరవనీయులైన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ. బేతి. సుబాష్ రెడ్డి గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ ...
కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు ...
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన జయభేరి పార్క్ బ్యాంకు కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద ...
GHMC హైదర్ నగర్ హై టెన్షన్ లైన్ రోడ్ ప్రాంతం నుండి, డ్రైనేజ్ లైన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ లైన్ కి అనుసంధానం చేయడం...
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇంటి యజమానులకు బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అక్రమంగా....
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, డా.లక్ష్మణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గా చూడాలనుకునే మా చిరకాల స్వప్నం
FCI గోడౌన్ రోడ్డు, గుల్మొహర్ కాంపౌండ్ వాల్ పక్కన, 62 లక్షల రూపాయల వ్యయంతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన గౌరావ శాసన ...
ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని 7 వ వార్డు చిల్కనగర్ లో కాలనీల్లోఇంటింటి చెత్త సేకరణలో భాగంగా జిహెచ్ఎంసి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ...
దేశంలోని ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనాని ఖతం చెయ్యాలంటే, మోదీ ఉచితంగా ఇస్తునటువంటి వ్యాకిన్స్ ఒక్కటే ఆయుధం అని ఆశాభావం వ్యక్తం చేశారు..
నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more