లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు కొన్ని షరతులతో కార్యకలాపాలను కొనసాగించేందుకు కేంద్రం సమ్మతించింది. రెడ్‌ జోన్‌లో కఠినంగా వ్యవహరిస్తూనే... గ్రీన్‌, ఆరెంజ్‌...

Read more

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా...

Read more

మహారాష్ట్రలో ఖాళీ అయిన లెజిస్లేటివ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరిన గవర్నర్

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. కేంద్రం...

Read more

తెలంగాణ పోలీస్‌శాఖ టాప్‌-3 వ్యూహం

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేసేందుకు పోలీస్‌శాఖ టాప్‌-3 వ్యూహం రచించింది. కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారనే వార్తల నేపథ్యంలో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశాలమేరకు త్రిముఖ...

Read more

లాక్‌డౌన్‌ను పొడగింపును కోరుతున్న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

దేశంలో కరోనా వ్యాప్తిని  సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్‌  పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను  కొనసాగించాలని...

Read more

అనధికార లేఅవుట్ హెచ్​ఎండీఏ అవకాశం

అనధికార లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ల్యాండ్​ రెగ్యులేషన్​ స్కీమ్​(ఎల్​ఆర్​ఎస్​) కింద ఫీజు నోటీసు పొందిన 13,576 మంది దరఖాస్తు దారులకు హెచ్​ఎండీఏ అవకాశం కల్పించింది....

Read more

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం

మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని జడ్పీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్...

Read more

ఏపీ కొత్త మంత్రుల శాఖలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపునకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఈ ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ దగ్గర ఏర్పాటు చేసిన సభావేదికపై...

Read more

నరేంద్ర మోదీ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

58 మందితో కూడిన కొత్త మంత్రి మండలిలో 25 మందికి క్యాబినెట్ ర్యాంకు దక్కగా... తొమ్మిది మందికి ఇండిపెండెంట్, 24 మందికి సహాయ మంత్రులుగా పదవులు వరించాయి. ...

Read more

ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీ

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద...

Read more
Page 7 of 8 1678

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more