పల్లైనా, పట్నమైనా పచ్చదనమే ఇందనం, భావితరాలకిచ్చే అమూల్య మూలధనం. పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత

పల్లైనా, పట్నమైనా పచ్చదనమే ఇందనం, భావితరాలకిచ్చే అమూల్య మూలధనం. పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత

Headline 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా, 33% అటవీ విస్తీర్ణం పెంచడమే గమ్యంగా ప్రారంభించిన ‘తెలంగాణకు హరిత హరం’ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుంది. పుడమితల్లి ...

కన్నబిడ్డల కడుపు నింపేది కన్నతల్లి- అన్నార్తుల ఆకలి తీర్చేది మన అన్న గాదె రామ్మోహన్ రెడ్డి

కన్నబిడ్డల కడుపు నింపేది కన్నతల్లి- అన్నార్తుల ఆకలి తీర్చేది మన అన్న గాదె రామ్మోహన్ రెడ్డి

సాధించిన విజయాలకు, సంపాదించిన సంపదకు తగిన విలువ దక్కేది అది పది మందికీ పంచినప్పుడే, అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడే. ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడకి వెళ్లాలో తెలియదు, ...

‘వైద్యో నారాయణ హరి’ అన్న పెద్దల మాటలకు అచుగుద్దినట్లు సరిపోయే వ్యక్తిత్వం-డా. రాహుల్ చేతన్

‘వైద్యో నారాయణ హరి’ అన్న పెద్దల మాటలకు అచుగుద్దినట్లు సరిపోయే వ్యక్తిత్వం-డా. రాహుల్ చేతన్

‘వైద్యో నారాయణ హరి’ అన్న పెద్దల మాటలకు అచుగుద్దినట్లు సరిపోయే వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి డా. రాహుల్ చేతన్. కరోనా మహమ్మారి భయపెడుతున్నా, ఒక వైపు ...

పట్టుదలే ప్రధాన ఆశయంగా ముందుకు సాగుతున్న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ మందల సంతోష్

పట్టుదలే ప్రధాన ఆశయంగా ముందుకు సాగుతున్న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ మందల సంతోష్

తెలంగాణ రాష్ట్రంలోని అది ప్రధాన జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాకు జిల్లారిజిస్టర్ గా పదవిని చేపట్టిన మందల సంతోష్ , పట్టుదలే ప్రధాన ఆశయంగా ముందుకు వెళ్తూ ...

అద్భుత వార్షిక సూర్యగ్రహణం వీడింది

ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం వీడింది.  సూర్యుడికి చంద్రుడు అడ్డు రావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం ఆదివారం  కనువిందు చేసింది. ...

covifor

కరోనా వైరస్‌కు మందు ‘కోవిఫర్‌’ మరియు ‘ఫవిపిరవర్‌’అందుబాటులోకి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు మందు ‘కోవిఫర్‌’ మరియు ...

RIL

రుణ రహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రుణ రహిత కంపెనీగా అవతరించిందని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణ రహిత ...

వలస కార్మికుల కోసం ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ...

Page 143 of 197 1142143144197

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు అవార్డులు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్...

Read more