మున్సిపల్ ఎన్నికలపై షాక్ ఇచ్చిన హైకోర్టు..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు రద్దుచేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత ...
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు రద్దుచేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత ...
హైదరాబాద్: టి ఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ, అతనికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ...
దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపు ...
తెలంగాణ లో కరోనా కష్టాలు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు వ్యాక్సిన్ లేక, ఆక్సిజన్ అందక, పరేషాన్ లో ఉన్న ...
భారత్లో కరోనా 3 లక్షల కేసులు దాటి వనికిస్తుంటే మరోవైపు కొత్తగా ట్రిపుల్ మ్యుటేషన్ సవాలు విసురుతోంది. మూడు రకాల కొవిడ్ స్ట్రెయిన్లు కలిసి కొత్త వేరియయంట్గా ...
కరోనా రక్కసి ఘాతుకానికి జర్నలిస్టులు ఒక్కొక్కరుగా బలైపోతున్నారు. సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ రామచంద్రరావు (బిఎస్ఆర్) కొవిడ్ తో నిమ్స్ లో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ...
కరోనా రక్కసి మహిళా జర్నలిస్టు ప్రాణం తీసింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి కేంద్రంగా గత 8ఏండ్లుగా "బతుకమ్మ" కేబుల్ టీవి ప్రసారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆ ఛానెల్ ...
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ఛాతీ సిటీ స్కాన్ సహా సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చినట్లు ...
సమయానుకూలంగా స్పందించి, అత్యంత సాహసంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి రియల్ హీరోగా నిలిచిన రైల్వే ఉద్యోగి షెల్కే పై ప్రశంసల జల్లుకురవడమే కాదు ...
కరోనా మహమ్మరి ఎక్కువ అవుతుండటం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, ఆక్సిజన్ కొరత ఏర్పడటం, మరణాల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపద్యంలో, బుధవారం మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ...
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more