రాష్ట్రాలకు కేంద్రం తాజా ఉత్తర్వులు
న్యూ ఢిల్లీ : గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన;ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహా ఆంక్షలను ...
న్యూ ఢిల్లీ : గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన;ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహా ఆంక్షలను ...
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో ...
తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు దారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని ...
DRDO Drug 2-DG: కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఓ ...
చైనా ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్-బి రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష్య నుంచి భూమిపైకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ రాకెట్ శకలాలు భూ ...
హైదరాబాద్: కరోనా కారణంగా ప్రజలు ముందెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో పడరాని కష్టాలు పడుతున్న సంగతీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. హాస్పిటల్స్ లో బెడ్స్ ...
సౌదీ: కఠిన చట్టాలను అమలు చేస్తుందన్న పేరున్న సౌదీ అరేబియా మరో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి కఠిన నిబంధనలు దేశానికి వలస ...
హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం అంతటా కొవిడ్ వ్యాధి పేషెంట్లను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని త్వరగా ...
న్యూ ఢిల్లీ: రష్యన్ వ్యాక్సిన్ అయినటువంటి "స్పుత్నిక్ లైట్" ఒకే ఒక్క డోస్ వేసుకుంటే చాలు కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుందనే వాదనను భారత్ పరిశీలిస్తుందని ...
హైదరాబాద్ : కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ...
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more