వలిగొండ : వలిగొండ మండల వ్యాప్తంగా మంగళవారం 123 మందికి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేయగా 47 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ లు వెల్లడించారు. వలిగొండ పి.హెచ్.సి లో 58 మందికి టెస్ట్ చేయగా 37 మందికి, వర్కట్ పల్లి పి.హెచ్.సి లో 65 మందికి టెస్ట్ చేయగా 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more