వలిగొండ : వలిగొండ మండల వ్యాప్తంగా మంగళవారం 123 మందికి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేయగా 47 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ లు వెల్లడించారు. వలిగొండ పి.హెచ్.సి లో 58 మందికి టెస్ట్ చేయగా 37 మందికి, వర్కట్ పల్లి పి.హెచ్.సి లో 65 మందికి టెస్ట్ చేయగా 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more