అంబర్ పేట్: గోల్నాక డివిజన్ కార్పొరేటర్, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, ఈరోజు అడ్డీ కార్ఖానా లో మంచినీటి సమస్య ఉందని పిర్యాదు రావడంతో వెంటనే అక్కడి వెళ్లి స్థానికులతో మాట్లాడి, వాటర్ మేనేజర్ షాకీర్ ని పిలిచి అక్కడి మంచినీటి సమస్యను పరిష్కరించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/FB_IMG_1620669712225-840x840.jpg)
తొందర్లోనే వారికి కొత్తగా మంచినీటి పైపులైను అదేవిధంగా డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేసి పర్మినెంట్ గా ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది..