ప్రగతి నివేదన సభకు భారీ పాదయాత్రతో కనీస వేతనాల అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ,సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు,ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 1వ తేదీన చందానగర్, గాంధీ విగ్రహం నుండి ,ఉదయం తొమ్మిది...