సంగారెడ్డి జిల్లా బిసిదళ్ యూత్ అధ్యక్షుడు ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు నర్సాపూర్ లో జరిగినాయి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి ,యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more