సంగారెడ్డి జిల్లా బిసిదళ్ యూత్ అధ్యక్షుడు ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు నర్సాపూర్ లో జరిగినాయి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి ,యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more