Tag: Governament of Telangana

కరోనా కోసం అవసరమైతే హెలికాప్టర్ వాడండి : కెసిఆర్

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు ...

Read more

ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి-CM KCR

తెలంగాణాలో అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలు తొలి దశలో భర్తీ చేసేందుకు సంబంధించి, సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు . ఇప్పటికే ...

Read more

తెలంగాణలో 1000 కోట్ల కిటెక్స్ (KITEX Group) పెట్టుబడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీకి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తెలంగాణకు ఆహ్వానించింది.

Read more

కేటీఆర్ అన్నను జీవితాంతం గుర్తుంచుకుంటా: ఐశ్వర్య రెడ్డి

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్లైన్ క్లాసులు హాజరయ్యేందుకు

Read more

సీఎం కేసీఆర్ ను కలిసిన మహేశ్ బిగాల

ప్రగతి భవన్ : భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో, సీఎం శ్రీ కేసీఆర్ ...

Read more

రెండు చెక్కులతో తల్లి ఆనందోత్సాహం…

ఈరోజు హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ చేతులమీదుగా వారి ఇద్దరు కుమార్తెల కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో ...

Read more

ఎల్లవేళలా అండగా ఉంటా..

బోడుప్పల్: కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కారిక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ...

Read more

గ్యాప్ ఆయకట్టు ఉండకుండా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ను సిద్ధం చేయాలి : కేసీఆర్

గోదావరి పరివాహక ప్రాంతంలో గ్యాప్ ఆయకట్టు లేకుండా అధికారులు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ...

Read more

సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు

57ఏళ్లు నిండిన అందరికి వచ్చే నెల నుండి రూ 2016లు వృద్ధాప్య పింఛన్ నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు బీడీ కార్మికులకు రైతుబీమా లాంటి పథకం ఈ ...

Read more

నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త..

నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన. మొదటి సంవత్సరం వారికీ రూ.1,500 నుంచి రూ.5000, రెండో సంవత్సరం వారికీ రూ.1,700 నుంచి రూ.6000 వరకు, ...

Read more
Page 20 of 24 119202124

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more