బోడుప్పల్: కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కారిక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తామని వాటి సమరక్షణ బాధ్యత కాంట్రాక్టర్ ది అని చెప్పారు ఇప్పటివరకు అన్నివేళలా తన డివిజన్ ప్రజలకు అందుబాట్లో ఉన్నానని. ఇక పైనుంచి కూడా ప్రజలకు అందుబాట్లో ఉంటానని. కాలనీ లోని ప్రజలు విద్యుతు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు మేయర్ దృష్టికి తీసుకెళ్లరు దీనిపై స్పందించిన కమిషనర్ మరియు మేయర్ తొందరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కారిక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


