బాధలు సోషల్ మీడియాలో పంచుకుంటే కేసులు పెడతారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వాటిపై పోలీసులు కేసులు పెట్టడంపై సీరియస్గా స్పందించింది సుప్రీంకోర్టు. కరోనా వల్ల తాము...
Read moreఈటలరాజేందర్ ప్రెస్ మీట్. ముందస్తు ప్రణాళికతో కట్టు కథలు అల్లారు. ప్రజల హృదయంలో సంపాదించుకున్న గౌరవం మలినం చేసే కుట్ర చేశారు. అంతిమ విజయం ధర్మానిదే. సీఎం...
Read moreఒడిశాలోని కులాంగే జిల్లా పరిధిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి పీపీఈ కిట్ ధరించి వెళ్లారు ఐఏఎస్ ఆఫీసర్ విజయ్. అందరూ భయంలో, బాధలో, వేదనలో ఉన్నారు....
Read moreహైదరాబాద్: సీఎం శ్రీ కేసీఆర్ గారికి ఇవాళ నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన...
Read moreవలిగొండ: చిట్యాల, భువనగిరి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల ఆ రోడ్డు మార్గంలో పయనించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని, నాగారం గ్రామ యువకులు...
Read moreయాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్ ను స్థానిక...
Read moreవలిగొండ: వలిగొండ మండలం నాగారం గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి ద్రావణాన్ని ఊరు మొత్తం శానిటైజేషన్ చేయించడం జరిగింది.. ఈ సందర్భంగా గ్రామ...
Read moreవలిగొండ: టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలిగొండ మండలం, నాగారం గ్రామంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను గ్రామ శాఖ అధ్యక్షుడు నాగార్జున...
Read moreకరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం...
Read moreహైదరాబాద్: ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ...
Read moreసామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని...
Read more