TP News

TP News

20 lac crore package

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా...

drdo sanitizer

హైదరాబాద్‌లోని డీఆర్డీఓ అల్ట్రావయొలెట్‌ శానిటైజర్‌ సిస్టంను తయారు చేశారు

ఆల్ట్రావయొలెట్‌ సిస్టంను ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను, కాగితాన్ని శానిటైజ్‌ చేసే ఈ పరికరాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ విభాగం నిపుణులు తయారు చేశారు. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అల్ట్రావయొలెట్‌ శానిటైజర్‌గా...

it towers

తెరుచుకున్నహైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ కార్యాలయాలు

ప్రభుత్వం అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ పరిసర...

కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పాసులు

కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పాసులు

తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, బీహార్ ,జార్ఖండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ యూపీ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వాలు...

పేద బ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన యాగ్నిక పీఠంహైదరాబాద్అధ్యక్షులు శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు

కరుణ వ్యాధిని కట్టడి లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం దానిలో భాగంగా అనేక నిరుపేదలైన పెద బ్రాహ్మణులు ఆకలితో ఉండడం, పరిశుద్ధ...

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి...

మే 3 న అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేసిన బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుంద్ర కుమార స్వామి

మే 3 న అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేసిన బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుంద్ర కుమార స్వామి

మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (World Press Freedom Day ) సంధర్బంగా బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మొదట పత్రికారంగం‌లో...

హనుమాన్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

హనుమాన్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 122 డివిజన్ పరిధిలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నిర్వహిచిన లాక్ డౌన్ సందర్భంగా ప్రజలకు ఆకలి బాధలు కలుగకుండా ఉండడానికి పేదలకు,ఇతర రాష్ట్రాల...

Maha Gov

మహారాష్ట్రలో ఖాళీ అయిన లెజిస్లేటివ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరిన గవర్నర్

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. కేంద్రం...

Page 97 of 108 1969798108

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more