ఛత్తీస్గడ్లో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్.. 14 మంది మృతి
ఛత్తీస్గడ్లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గడ్లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 14మంది ...
Read more