బెంగుళూర్: కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల దేశంలో ప్రతీరోజు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, తమ రాష్ట్ర ప్రజలకు ఆక్సిజన్ ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలను అందించడానికి బెంగళూరు మహానగర ( బిబిఎంపి) పరిదిలో ప్రయోగాత్మకంగా ఆక్సిజన్ సౌకర్యంతో 20 బస్సులను సిద్ధం చేయటం జరిగింది.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/FB_IMG_1620834513986-840x560.jpg)
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_630,h_840/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/FB_IMG_1620834511231-630x840.jpg)
ఈ సేవలను ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప గారు ప్రారంభించారు. ఇలాంటి మంచి ఆలోచన తెలుగు రాష్టాలల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు..