తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : ఈరోజు మంచిర్యాల పట్టణంలో జిల్లా ఆస్పత్రిలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు అదనపు వార్డులను మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వెంకటేష్ నేత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్య లక్ష్మి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళీ కేరి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more