తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : ఈరోజు మంచిర్యాల పట్టణంలో జిల్లా ఆస్పత్రిలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు అదనపు వార్డులను మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వెంకటేష్ నేత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్య లక్ష్మి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళీ కేరి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్ అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధన యోగ: జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి యోగను ప్రతి ఒక్కరూ...
Read more


