ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులను కొనసాగిస్తూ ప్రభుత్వం 31.12.18 నా జీవో జారీ చేసింది .
సీఎం ముఖ్య కార్యదర్శిగా నర్సింగ్ రావు, కార్యదర్శులుగా స్మితా సబర్వాల్, సందీప్ కుమార్, సుల్తానియా మణిక రాజు, ప్రత్యేక కార్యదర్శిగా పి. రాజశేఖర్రెడ్డి , కె భూపాల్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె.జోషి తెలియజేశారు .
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్ అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధన యోగ: జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి యోగను ప్రతి ఒక్కరూ...
Read more


