ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులను కొనసాగిస్తూ ప్రభుత్వం 31.12.18 నా జీవో జారీ చేసింది .
సీఎం ముఖ్య కార్యదర్శిగా నర్సింగ్ రావు, కార్యదర్శులుగా స్మితా సబర్వాల్, సందీప్ కుమార్, సుల్తానియా మణిక రాజు, ప్రత్యేక కార్యదర్శిగా పి. రాజశేఖర్రెడ్డి , కె భూపాల్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె.జోషి తెలియజేశారు .
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more