ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులను కొనసాగిస్తూ ప్రభుత్వం 31.12.18 నా జీవో జారీ చేసింది .
సీఎం ముఖ్య కార్యదర్శిగా నర్సింగ్ రావు, కార్యదర్శులుగా స్మితా సబర్వాల్, సందీప్ కుమార్, సుల్తానియా మణిక రాజు, ప్రత్యేక కార్యదర్శిగా పి. రాజశేఖర్రెడ్డి , కె భూపాల్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె.జోషి తెలియజేశారు .
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more