RTI ACTIVISTల పైన జరుగుతున్న దాడులు మరియు వారి పై అక్రమంగా మోపబడుతున్న కేసుల విషయమై ఒక RTI activist కె.నాగరాజు కు బాసటగా నిలిచిన చంద్ర అసోసియేట్స్ లీగల్ ఫోరమ్, హైదరబాద్ న్యావాదులు శ్రీనివాస్ రావు, ప్రసన్న కుమార్, సురేష్, విజయ్ అతనికి సంబదిoచిన పిటీషనను “స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్” లో వేయడం జరిగినది. అతనిని ఎవరైతే బయబ్రాతులకు గురి చేసారో వాలపైన చట్ట రీత్యా చర్యాలు తీసుకో బడుతాయని చంద్ర అసోసియేట్స్ తరుపున తెలియజెసారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more