harithaharam

హరితహారంలో బీసీ దళ్ భాగస్వామ్యం

హరితహారంలో భాగంగా మున్సిపల్ కార్మికులతో భాగస్వామ్యంగా చెట్లను నాటిన బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు/ఎడిటర్ తొలి పలుకు - దుండ్ర కుమారస్వామి మరియు రంగారెడ్డి జిల్లా యూత్ ...

rajya sabha dy chairman

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్‌

ఎన్డీయేకే జై కొట్టిన బీజేడీ, అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్‌ విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌కు 101 ఓట్లు 125 ఓట్లు సాధించిన అధికార పక్ష అభ్యర్థి హరివంశ్‌ గురువారం ...

thummala nageswar rao regional ring road

హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని రోడ్లు భవనాలశాఖమంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గతంలోనే ప్రాథమికంగా అంగీకారం ...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి ...

ఇండోనేషియాలో భారీ భూకంపం 80మంది మృతి

ఇండోనేషియాలోని లంబోక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు 80మంది చనిపోయారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ...

ఛత్తీస్‌గడ్‌లో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మృతి

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 14మంది ...

Page 170 of 199 1169170171199

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more