ఇండోనేషియాలోని లంబోక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు 80మంది చనిపోయారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రత 7.0శాతంగా నమోదు అయింది.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more