ఇండోనేషియాలోని లంబోక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు 80మంది చనిపోయారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రత 7.0శాతంగా నమోదు అయింది.
మహిళా సాధికారతకు అద్భుత వేదిక
మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...
Read more


