ఇండోనేషియాలోని లంబోక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు 80మంది చనిపోయారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రత 7.0శాతంగా నమోదు అయింది.
పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...
Read more