కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ లో కాలనీవాసుల పిలుపుమేరకు కాలనీలో పర్యటించి కాలనీలో సమస్యల గురించి అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శంకరయ్య, రాజారెడ్డి, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మం, విశ్వనాథం, జానీ, శ్యామల పటేల్, రమణ రావు, చక్రి, రాజు, వర్మ, సర్వేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more