సంగారెడ్డి జిల్లా బిసిదళ్ యూత్ అధ్యక్షుడు ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు నర్సాపూర్ లో జరిగినాయి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి ,యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఓటు గొప్పదనం.. తెలుసుకో
ఓటు గొప్పదనం.. తెలుసుకో!! పార్లమెంట్ ఎన్నికల కోలాహలం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే నగరం నుంచి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊళ్ళకి...
Read more