సంగారెడ్డి జిల్లా బిసిదళ్ యూత్ అధ్యక్షుడు ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు నర్సాపూర్ లో జరిగినాయి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి ,యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more