• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

AdminbyAdmin
17/07/2023
inNews
0
కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

బోనాల పండుగ సందర్భంగా కొండాపూర్ లో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. దేవస్థాన కమిటీ కార్యవర్గం, యువ నేత శ్రావణ్ గౌడ్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామిని శాలువా,పూల మాలతో సన్మానించారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు. ఇక్కడ వెలసిన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా భక్తులు భావిస్తారని తెలిపారు.

ఈ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. 1907 లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ అమ్మవారికి పూజలు చేయడంతో అవి ఆగిపోయాయని నమ్ముతూ ఉంటారు. అప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి ఘటనలు జరగలేదంటే తప్పకుండా అమ్మవారి మహిమేనని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసిందని తెలిపారు. దేవస్థాన కమిటీ కార్యవర్గం బోనాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచిగా ఏర్పాట్లు చేయడం గర్వించదగిన విషయమని అన్నారు. హిందువులంతా ఎంతో ఘనంగా బోనాలు జరుపుకోవాలని కోరారు.

బీసీలకు మంచి చేసేలా ఆ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరుకున్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలులో లేవని.. ఇకనైనా వారి బాగుకోసం మంచి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేలా చూడాలని కోరుకున్నానని అన్నారు. బీసీల అభ్యుదయానికి జాతీయ బీసీ దళ్ పాటు పడుతోందని, బీసీల సమస్యలపై తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువ నేత శ్రావణ్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ పాల్గొన్నారు.

Admin

Admin

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
News

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

by Admin
01/05/2026
0

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

23/04/2026
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

11/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News