ఈరోజు హరిత కాకతీయ హోటల్లో జరిగిన సిపి తరుణ్ జోషి మరియు కలెక్టర్ గోపి చింత నెక్కొండ గ్రామ గటిక సుష్మా మహేశ్ గ్రామ పంచాయతీ కి వచ్చిన మిల్ట్రీ ఇంజనీరింగ్ ట్రేని ఐఏఎస్ బృందానికి సర్పంచ్ సహకరించినందుకు, మరియు గ్రామ అభివృద్ధి బాగా ఉందని,అలాగె ఇలాంటి మరికొన్ని అభివృద్ధి పనులను చేసి స్వచ గ్రామo గా పేరు పొందాలని సూచించారు అలాగె ఇరువురును శాలువాతో సత్కరించడం జరిగింది.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more