ఈరోజు హరిత కాకతీయ హోటల్లో జరిగిన సిపి తరుణ్ జోషి మరియు కలెక్టర్ గోపి చింత నెక్కొండ గ్రామ గటిక సుష్మా మహేశ్ గ్రామ పంచాయతీ కి వచ్చిన మిల్ట్రీ ఇంజనీరింగ్ ట్రేని ఐఏఎస్ బృందానికి సర్పంచ్ సహకరించినందుకు, మరియు గ్రామ అభివృద్ధి బాగా ఉందని,అలాగె ఇలాంటి మరికొన్ని అభివృద్ధి పనులను చేసి స్వచ గ్రామo గా పేరు పొందాలని సూచించారు అలాగె ఇరువురును శాలువాతో సత్కరించడం జరిగింది.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more