• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

ట్రిపుల్ మ్యుటెంట్ టెర్రర్…

TP NewsbyTP News
22/04/2021
inFlash News, News
0
ట్రిపుల్ మ్యుటెంట్ టెర్రర్…

భార‌త్‌లో కరోనా 3 లక్షల కేసులు దాటి వనికిస్తుంటే మరోవైపు కొత్తగా ట్రిపుల్‌ మ్యుటేష‌న్ స‌వాలు విసురుతోంది. మూడు ర‌కాల కొవిడ్ స్ట్రెయిన్లు క‌లిసి కొత్త వేరియయంట్‌గా మారిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ కొత్త వెరియంట్‌ను భార‌త్‌లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ ట్రిపుల్ మ్యుటెంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ వైరస్ తొంద‌ర‌గా అనారోగ్యానికి గుర‌య్యేలా చేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌య‌మై మెక్ గిల్ యూనివ‌ర్సిటీ ఎపిడెమియాల‌జీ ప్రొఫెస‌ర్ మధుక‌ర్ మాట్లాడుతూ.. “మ‌‌నం వ్యాక్సిన్ల ప‌నితీరును మ‌రింత అభివృద్ది చేసుకోవాలి. ఈ కొత్త వెరియంట్ భార‌త్‌కు ఛాలెంజ్‌గా మారింద‌ని చెప్పుకొచ్చారు. ఈ కొత్త త‌ర‌హా వైర‌స్‌ భార‌త్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ ట్రిపుల్ మ్యుటేష‌న్ కార‌ణంగా చిన్నారుల్లో క‌రోనా ఎక్కువ‌గా సోకుతున్న‌ట్లు తెలిపారు.

Tags: COVID-19DANGERDelhitriple myutentvacsinvirusWHO
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News