సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల రెడ్డి గారికి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ అందజేసిన తొలిపత్రిక కోఆర్డినేటర్ ఎర్ర వీరేందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారేపల్లి సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ మరియు రాఘవేందర్ పలువురు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more